టాలీవుడ్ సంక్రాంతి పండుగ సీజన్ లో రెబల్ స్టార్ ప్రభాస్ “రాజా సాబ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రిలీజైన 4 రోజుల్లో 201 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను వరల్డ్ వైడ్ సొంతం చేసుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్, పిల్లలు మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. వర్సటైల్ పర్ ఫార్మెన్స్ తో ప్రభాస్ చేసిన వన్ మ్యాన్ షో, హారర్ ఫాంటసీ జానర్ లో ఒక కొత్త వరల్డ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ మారుతి…
డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం రాజాసాబ్. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. Also Read : JUNIOR : జూనియర్ పక్కన నటించేందుకు శ్రీలీలకు భారీ రెమ్యునరేషన్.?…