Kunamneni Sambasiva Rao : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బాబుక్యాంపు లోని రజబ్అలి భవన్ లో సింగరేణి.. గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రతినిధుల తో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ పై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణి లో ప్రైవేటు వ్యవస్థ లతో బొగ్గు ఉత్పత్తి యత్నాలను విరమించుకోవాలన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు బావుల మీద శ్రద్ధ చూపకుండా ప్రైవేట్ వ్యాపారల…
Nirmala Sitharaman: ప్రైవేట్ రంగానికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓ పెద్ద విజ్ఞప్తి చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో ప్రైవేట్ రంగం సహకరించాలని ఆయన అన్నారు. ప్రభుత్వం, సంస్థల ద్వారా కృషి జరుగుతుందన్నారు.