ప్రియదర్శి హీరోగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక హీరోయిన్గా ‘మిత్రమండలి’ అనే సినిమా రూపొందింది. ఈ సినిమాని బన్నీ వాసు స్వతంత్ర నిర్మాతగా తొలిసారిగా నిర్మిస్తున్నారు. తన స్నేహితులతో కలిసి నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 16వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే, ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ మీద టార్గెట్ చేసి నెగెటివ్ కామెంట్స్ పెట్టించారని అన్నారు. ఈ విషయం మీద ఇప్పటికే సైబర్…