కాంతర సినిమాతో ఒక యాక్టర్ గా మాత్రమే కాకుండా డైరెక్టర్ గా కూడా పాన్ ఇండియా క్రేజ్ ని సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఆడియన్స్ లో మరింత రెస్పెక్ట్ పెంచిన రిషబ్ శెట్టి ఇప్పుడు కాంతర ప్రీక్వెల్ ని రెడీ చేస్తున్నాడు. కాంతర పార్ట్ 1గా తెరకెక్కనున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్�
దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మరి ఫిల్మ్ మేకర్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే, చకచకా తమ షూటింగ్స్ ని చక్కబెట్టేస్తున్నారు చాలా మంది. తమిళ హీరో ప్రశాంత్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. తమిళ వర్షన్ లో ఆయన ఆయుష్మాన్ ఖురానా పోషించి