వాహనదారులకు షెల్ ఇండియా బిగ్ షాకిచ్చింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలను గణనీయంగా పెంచింది. బెంగళూరులో పెట్రోల్ ధరలు లీటరుకు రూ.7.41 మేర పెరిగాయి. ఫలితంగా, ఇప్పుడు రెగ్యులర్ పెట్రోల్ ధర లీటరుకు రూ.119.85 కాగా, ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.129.85గా ఉంది. ఇరాన్ సంఘర్షణ కారణంగా ప్రపంచ చమురు ధరలు విపరీతంగా పెరగడంతో ధరలు పెంచినట్లు వర్గాలు తెలిపాయి. Also Read:Alwar Bride: పెళ్లైన నెలకే ఖిచిడీలో ఫినాయిల్ కలిపి అత్తకు…