Mamata Banerjee : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ బకాయి నిధులను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వారం రోజుల అల్టిమేటం ఇచ్చినట్లు తెలిపారు.
మిషన్ భగీరథ కు కేంద్రం అవార్డులు ఇస్తోంది.. అవార్డులు ఇవ్వడం కాదు.. మాకు డబ్బులు ఇవ్వాలి, కేంద్రం చాలా సార్లు మోసం చేసిందని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆగ్రహం.