Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్ ద్వారా తప్పుదారి పట్టించే విధంగా ఉందని జైపూర్కు చెందిన జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక (GIP) బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగన్, టైగర్ ష్రాఫ్లతో పాటు JB ఇండస్ట్రీస్ ఛైర్మన్కు నోటీసులు జారీ చేసింది.
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ చేసిన పనికి నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఏకిపారేస్తున్నారు. షారుఖ్, అజయ్ లతో కలిసి ఇలాంటి యాడ్ చేస్తావా ? అంటూ ఫైర్ అవుతున్నారు. అంతేనా ఆయన అంతకుముందు అలాంటి యాడ్స్ పై కామెంట్స్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ… చెప్పింది చేయనప్పుడు ఇలా నీతులు చెప్పడం దేనికి ? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఆ యాడ్ ఏమిటంటే… బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ నుంచి షారుఖ్, అజయ్ దేవగణ్ వంటి…