రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. వాగు మరమత్తులు ఆగిపోవడంతో బైక్ పై వస్తున్న వ్యక్తి అదుపుతప్పి బైక్ తో సహా వాగులో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పిల్లోనీగుడా వాగులో చోటు చేసుకుంది. స్థానికులు అందించిన వివరాల ప్రకారం….కొత్తూరు మండలం మద్దూరు రాంసింగ్ తాండాకు చెందిన దేజ్యాగ అనే వ్యక్తి పాలమాకుల వెళ్లి తిరిగి వస్తుండగా పిల్లోనీగుడా వాగు వద్ద బైక్ అదుపుతప్పి…