Pakistan: అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు విఫలమయ్యాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన ఈ చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. మళ్లీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు కనిస్తున్నాయి. అయితే, ఈసారి యుద్ధంలోకి పాకిస్తాన్ ఎంటర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. సౌదీ అరేబియాకు పాకిస్తాన్ 13,000 మంది సైనికులను, యుద్ధ విమానాలను పంపింది. గతేడాది ఈ రెండు దేశాల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరు దేశాల మధ్య రక్షణ ఒప్పందం కింద భద్రతను పెంచడానికి పాకిస్థాన్ యుద్ధ విమానాలను…