Pinaka Mk4 Missile: భారతదేశ సైనిక చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిన పేరు ఆపరేషన్ సింధూర్. మే 7వ తేదీ రాత్రి భారత సైన్యం పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై 24 కచ్చితమైన దాడులను ప్రారంభించింది. ఈ దాడులలో స్వదేశీ పినాకా మల్టీ-బ్యారెల్ రాకెట్ లాంచర్ (MBRL) నిమిషాల్లో 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉగ్రవాద సరఫరా లైన్లు, బంకర్లు, స్టేజింగ్ ప్రాంతాలను ధ్వంసం చేసింది. ఈ దాడి గురించి DRDO ఛైర్మన్ డాక్టర్ సమీర్ వి.కామత్ మాట్లాడుతూ.. 300…