ఇరాన్ అంతు చూస్తామంటూ ట్రంప్ ప్రకటన తర్వాత ప్రపంచ దేశాలు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కుప్పకూలిపోయాయి.
Sadia Imam: పాకిస్థాన్లో పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటి, టీవీ హోస్ట్ సాదియా ఇమామ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఆమె మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పాకిస్థాన్లో పెట్రోల్ ధర లీటరుకు రూ.300కు చేరడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిపై స్పందించిన సాదియా, దేశ నాయకులపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “మీరు అందరూ…
Petrol Price Hike: ఇజ్రాయెల్, అమెరికా-ఇరాన్ యుద్ధంతో చాలా దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.. ఇక, పాకిస్థాన్లో ఇంధన ధరలు భారీగా పెరిగి ప్రజలకు భారంగా మారాయి. ఇటీవల లీటరుకు రూ.55 పెంపుతో పెట్రోల్ ధర రూ.321 దాటగా, డీజిల్ ధర కూడా గణనీయంగా పెరిగింది. ప్రధానమంత్రి షరీఫ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో, ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా విలాసవంతమైన వాహనాల్లో ఉపయోగించే హై-ఆక్టేన్ ఇంధనంపై సుంకాన్ని భారీగా పెంచింది. ఇంతకు ముందు లీటరుకు సుమారు…