India Pak War: పహల్గాం ఉగ్రదాడికి అనంతరంగా భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన వేళ అమెరికాలో భారత రాయబారి వినయ్ క్వాత్ర కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ ఉగ్రవాదంతో యుద్ధంలో ఉందని ఆయన స్పష్టం చేశారు. పాక్ ప్రోత్సాహంతో జరగుతున్న ఉగ్రవాదానికి ఇదే సముచిత ప్రతిస్పందన అని ఆయన పేర్కొన్నారు. ఏప్రిల్ 22న పహల్గాం వద్ద నలుగురు పాక్కు చెందిన ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 నిరాయుధ పౌరులు వారి భార్యలు, పిల్లల ఎదుటనే…