P20 Summit 2023: పీ20 సమ్మిట్ భారత దేశంలో నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పీ-20 దేశాల అధినేతలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం భారతదేశంలో పండుగల సీజన్ నడుస్తోంది.
India-Canada Tensions: ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమైన కారణంగా భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది.