ఓప్పో ఇండియా తన కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ఫోన్ OPPO K14 5Gని మార్చి 9, 2026న భారత్లో అధికారికంగా లాంచ్ చేయనుంది. లాంచ్ ఈవెంట్ మధ్యాహ్నం 12 PM ISTకి జరగనుంది. ఈ ఫోన్ Flipkart మైక్రోసైట్లో ఇప్పటికే లైవ్ అయింది. కీ స్పెసిఫికేషన్స్, డిజైన్, కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. ఇది OPPO K14x 5G తర్వాత వచ్చే మరో మోడల్. ముఖ్యంగా 7000mAh భారీ బ్యాటరీతో హైలైట్ అవుతోంది. ఇది మిడ్-రేంజ్ సెగ్మెంట్లో…