OPPO K13 5G Price Hike in India: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీ ‘ఒప్పో’.. స్మార్ట్ఫోన్ కొనుగోలు దారులకు భారీ షాక్ ఇచ్చింది. తన మిడ్రేంజ్ 5G ఫోన్ ‘ఒప్పో కే13’ 5G ధరను ఒక్కసారిగా పెంచింది. లాంచ్ సమయంలో సరసమైన ధరలతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్పై ఇప్పుడు ధరను భారీగా పెంచింది. ఒప్పో కే13 రిలీజ్ 2025 ఏప్రిల్ మాసంలో రిలీజ్ కాగా.. ఇప్పుడు ధర తగ్గాల్సింది పోయి పెరడగంతో…
ప్రస్తుత రోజుల్లో రూ. 10 వేలు.. అంతకంటే తక్కువ ధరకే క్రేజీ ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ధరలు చాలా చౌకగా మారాయి. అయితే ఫీచర్లు, పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఇంకాస్త ఎక్కువ ధర పెట్టి కొనాల్సి ఉంటుంది. మరి మీరు కూడా కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అయితే రూ. 20 వేల లోపు ధరలో అత్యుత్తమమైన స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన పనితీరుతో పాటు, ఈ ఫోన్లలో…