కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్. ప్రపంచవ్యాప్త మెమరీ సంక్షోభం కారణంగా భారత్ లోని అనేక ప్రధాన కంపెనీలు తమ ఫోన్ ధరలను పెంచాయి. ప్రపంచ మార్కెట్లో ర్యామ్, స్టోరేజ్ చిప్ల ధరలు విపరీతంగా పెరిగాయి. దీనివల్ల స్మార్ట్ఫోన్ల తయారీ ఖర్చు పెరిగి, కంపెనీలు తమ ఉత్పత్తులకు అధిక ధరలు నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో ఈ ప్రభావం కేవలం హై-ఎండ్ ఫోన్లపై మాత్రమే కనిపించేది, కానీ ఇప్పుడు బడ్జెట్ విభాగం కూడా దీని బారి…