హాల్ టికెట్ ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో ఓ కాలేజీ యాజమాన్యం ఆటలాడుతోంది. విద్యార్థుల నుంచి ఫీజులు కట్టించుకొని మరీ.. యాజమాన్యం హాల్ టికెట్ ఇవ్వలేదు. పరీక్ష రోజు హాల్ టికెట్ ఇస్తామని చెప్పి.. ఎగ్జామ్ రోజున విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని మరలా ఇంటి దగ్గరే దింపారు. ఈ దారుణ ఘటన తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి… తిరుపతి జిల్లా బైరాగిపట్టెడలో ఓం ఎస్వీవీ జూనియర్ కాలేజ్ ఉంది. ఇంటర్ ఎగ్జామ్స్ ఉండడంతో.. కాలేజీ…