ఒడిశా అసెంబ్లీ సభ్యుల నెలవారీ జీతాన్ని మూడు రెట్లు పెంచింది. ఒడిశా ఎమ్మెల్యేల జీతాలు మూడు రెట్లు పెరిగాయి. వారు ఇప్పుడు నెలకు రూ. 3.45 లక్షలు అందుకుంటారు, గతంలో రూ.1.11 లక్షలు మాత్రమే ఉండేది. మంగళవారం ఒడిశా అసెంబ్లీ ఈ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని తర్వాత, ఒడిశా ఎమ్మెల్యేలు దేశంలో అత్యధిక జీతం పొందేవారి లిస్ట్ లో చేరారు. పెరిగిన జీతాలు 17వ అసెంబ్లీ ఏర్పడిన జూన్ 2024 నుండి అమల్లోకి వస్తాయని పార్లమెంటరీ…