విక్రాంత్ మాస్సే 'ది సబర్మతి రిపోర్ట్' చిత్రం నవంబర్ 15న థియేటర్లలోకి రానుంది. ప్రస్తుతం ఈ హీరో విక్రాంత్ తన సినిమాను జోరుగా ప్రమోట్ చేస్తున్నాడు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన అతడు వారు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. జర్నలిస్ట్ ఈ హీరోకు బీజేపీ, ముస్లింలు, భారతదేశానికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు.
ఈనెల 15న ప్రధాని మోదీ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా భగవాన్ బిర్సాముండా జ్ఞాపకార్థం జంబూరి మైదాన్లో నిర్వహించే జన్ జాతీయ గౌరవ దివస్లో మోదీ పాల్గొంటారు. భోపాల్లో ప్రధాని మోదీ కేవలం నాలుగు గంటలు మాత్రమే గడపనున్నారు. దీని కోసం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.23 కోట్లను ఖర్చు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఈ సభకు తరలించేందుకు ప్రభుత్వం రూ.13 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. Read Also: ఖాతాదారులకు…