ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) పీఎఫ్ ఖాతాదారులకు మరింత ప్రయోజనం చేకూరేలా రూల్స్ ను మార్చుతోంది. తాజాగా ఉద్యోగుల పెన్షన్ విషయంలో కీలక మార్పు చేసింది. ఇప్పుడు, ఆరు నెలల కన్నా తక్కువ కాలం పనిచేసిన తర్వాత ఉద్యోగం మానేసిన వారికి ఈపీఎస్ ప్రయోజనం లభిస్తుంది. ఈ వ్యక్తులు ఇకపై వారి పెన్షన్కు తమ కాంట్రిబ్యూషన్ ను కోల్పోవాల్సిన అవసరం లేదు. EPS నిబంధనల ప్రకారం, పదవీ విరమణ నిధి సేకరణ సంస్థ గతంలో ‘జీరో కంప్లీట్…