అయితే, మాజీ నేపాల్ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, ఈమె భర్త 52 ఏళ్ల క్రితం విమానం హైజాక్కు పాల్పడినట్లు చాలా తక్కువ మందికి తెలుసు. 1973 విమాన హైజాకింగ్లో కర్కీ భర్త , నేపాలీ కాంగ్రెస్ మాజీ యువ నేత దుర్గా ప్రసాద్ సుబేది కీలకంగా వ్యవహరించారు.
Nepal : నేపాల్లో ఇప్పటికే బలహీన ప్రభుత్వం అధికారంలో ఉంది. సంకీర్ణ ప్రభుత్వం ఉన్నందున బలహీనంగా ఉండి, కాస్త అటు ఇటు అయినా ప్రభుత్వం పడిపోయినట్టే. నేపాల్ జాతీయ అసెంబ్లీ అధ్యక్ష పదవికి సంబంధించి అధికార సంకీర్ణంలో చీలిక ఉంది.