నరహంతక నయీమ్ పోలీస్ ఎన్ కౌంటర్ లో చనిపోగానే ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అతని బయోపిక్ ను ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కిస్తానని ప్రకటించాడు. రాయలసీమ ఫ్యాక్షన్ గొడవలనే రెండు భాగాల ‘రక్తచరిత్ర’గా తీసిన వర్మ, నయీమ్ కథను మూడు భాగాల చిత్రంగా ప్లాన్ చేశాడంటే, నయీమ్ జీవితంలోని డెప్త్ ను అర్థం చేసుకోవచ్చు. కారణాలు ఏవైనా వర్మ ఆ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేశాడు. ఆ సినిమా కోసం కథను తయారు చేసిన…