ముంబై వాంఖడే స్టేడియంలో జరిగిన ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లో నేపాల్ జట్టు అద్భుత పోరాటం చేసింది. బలమైన ఇంగ్లండ్ జట్టును చివరి ఓవర్ వరకు ఉత్కంఠకు గురి చేసిన నేపాల్.. కేవలం నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఓటమి అనంతరం నేపాల్ క్రికెటర్ నందన్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి. మ్యాచ్ అనంతరం ప్రెజెంటేషన్లో మాట్లాడిన నందన్.. ఈ ఓటమి నుంచి తమ జట్టు ఎన్నో…
Dale Steyn: టీ20 వరల్డ్ కప్ టోర్నీలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నేపాల్ జట్టు ప్రదర్శన క్రికెట్ ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఈ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా క్రికెట్ దిగ్గజం డేల్ స్టెయిన్ నేపాల్కు బంఫర్ ఆపర్ ప్రకటించారు. నేపాల్ జట్టుకి కోచింగ్ చేయడానికి సిద్ధమని ప్రకటించడంతో.. నేపాల్ బౌలర్ నందన్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు.