విశాఖలో మాదకద్రవ్యాలు, గంజాయి రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. తాజాగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు. డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు యువకుల్ని అరెస్ట్ చేశారు ఎంవీపీ పోలీసులు. అక్కయ్యపాలెంకు చెందిన రాహుల్, పెద గంట్యాడకు చెందిన అఖిల్ అనే ఇద్దరు యువకులు వద్ద నుంచి భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఎల్ ఎస్ డి బ్లాస్ట్, గంజాయి, ఓసీబీ షీట్స్, ఎమ్ డిఎంఏ పిల్స్ స్వాధీనం చేసుకున్నామని ఎంవీపీ సీఐ రమణయ్య తెలిపారు. వీరిద్దరూ…