టార్గెట్ ఫిక్స్ చేసుకుని దానికి తగిన కృషి చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. లక్ష్యం ఎంతపెద్దదైనా సాధించొచ్చు. ఇదే విషయాన్ని నిరూపించాడు ఓ విద్యార్థి. ఈసారి, సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాల్లో ఏకంగా 500కి 500 మార్కులు సాధించి ఔరా అనిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? ఆ విద్యార్థి ఎలాంటి కోచింగ్ లేకుండానే ఈ అరుదైన ఘనతను సాధించాడు. ఒలింపియాడ్స్, రోబోటిక్స్లో కూడా రాణించాడు. అమృత్సర్కు చెందిన శ్రీ రామ్ ఆశ్రమ్ పాఠశాల…