దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్న వేళ, ప్రతిపక్షాల ఐక్యతకు వేదికగా నిలిచిన ఇండి (INDIA) కూటమి భవిష్యత్తుపై సరికొత్త చర్చ మొదలైంది. ముఖ్యంగా ఈ కూటమిలో ప్రధాన భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రదర్శన, దాని ప్రభావంపై ‘మూడ్ ఆఫ్ ద నేషన్’ సర్వేలో ఆసక్తికర విషయాలను వెల్లడించింది. విపక్షాల ఐక్యతలో కాంగ్రెస్ పార్టీ ఒక ‘గుదిబండ’ (Weakest Link) గా మారుతోందా అన్న అనుమానాలను ఈ సర్వే ఫలితాలు బలపరుస్తున్నాయి. గత లోకసభ ఎన్నికల తర్వాత…
Mood of the Nation Survey 2026: దేశంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తిరుగులేకుండా పోయింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ సొంతగా 287 సీట్లను సాధించి అధికారంలోకి వస్తుందని, ఎన్డీయే కూటమి 350కిపైగా స్థానాలు సాధిస్తుందని ‘‘మూడ్ ఆఫ్ ది నేషన్’’ సర్వే వెల్లడించింది. దేశవ్యాప్తంగా 1.25 లక్షల కంటే ఎక్కువ మంది అభిప్రాయాలతో ఈ సర్వే చేసింది.
Mood of the Nation survey 2026: గత ఎన్నికల్లో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు.. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. అయితే.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. దేశంలో ఇప్పుడే లోక్సభ ఎన్నికలు జరిగితే భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) స్పష్టమైన ఆధిక్యంతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తాజా సర్వే వెల్లడించింది. ఇండియా టుడే – సీ…