సోమవారం ఏ రాశివారికి ఎలాంటి శుభ ఫలితాలు ఉన్నాయి…? ఏ రాశివారు.. ఈ రోజు ఏం చేస్తే బాగుంటుంది..? ఎవరు తమ పనులు వాయిదా వేసుకోవాలి…? ఎవరు ముందుకు వెళ్లాలి..? ఇలాంటి పూర్తి వివరాలతో కూడిన రాశిఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి.. https://www.youtube.com/watch?v=Ri7p0-qx6jk
సోమవారం శివుడికి ఎంతో ఇష్టమయిన వారం. ఈరోజు స్తోత్ర పారాయణం చేస్తే సకల కష్టాలు తొలగిపోతాయని చెబుతారు. ఈ స్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయి.
పరమ శివుడికి పూజచేయడానికి సోమవారం దివ్యమయిన వారం. ఈరోజు శ్రీ శివస్తోత్ర పారాయణం చేస్తే అపమృత్యు దోషాలు, అకాల మరణాలు తొలగిపోతాయి. శివుడికి అభిషేకం చేసి బిల్వపత్రంతో పూజ చేయాలి. అలా చేస్తే కోటి జన్మల పాపం పోతుంది.
మేషం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీల మాటకు కుటుంబంలో మంచి స్పందన లభిస్తుంది. నిరుద్యోగ విదేశీ యత్నాలు ఫలిస్తాయి. రిప్రజెంటేటివ్లు, ప్రైవేటు సంస్థల వారు మార్పులకై చేయు ప్రయత్నాలు అనుకూలించవు. విద్యార్థులకు నిరంతర కృషి అవసరమని గమనించండి. వృషభం :- నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత అవసరం. తెలివి తేటలతో వ్యవహారించడం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. అవగాహన లేని విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయ…
కరోనా విలయం కొనసాగుతున్న నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ సిఎం జగన్ సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. అమిత్ షాతో పాటు ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ పర్యటనలో పోలవరం నిధులు, వ్యాక్సినేషన్, ఇతర పెండింగ్ అంశాలపై సీఎం జగన్ చర్చిం చనున్నారు. అంతేకాదు ప్రధాని అపాయింట్ ను కూడా సిఎం జగన్ కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.…
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ఇండియాను అతలాకుతలం చేస్తోంది. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా రోగులకు ఆక్సిజన్, బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. కరోనా పాజిటివే కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొనసాగుతున్న లాక్ డౌన్ ను మరో వారం రోజుల పాటు పొడగిస్తున్నట్లు సిఎం కేజ్రీవాల్ ప్రకటన చేశారు.…