India vs Pakistan: భారత్-పాకిస్థాన్ మధ్య కొన్ని రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. భారత్తో మ్యాచ్ ఆడేందుకు పాక్ అంగీకరించింది. ఫిబ్రవరి 15న జరగాల్సిన ఈ మ్యాచ్కు ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ మొహ్సిన్ నక్వీ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి దారితీశాయి. మ్యాచ్ ఆడాలా వద్దా అన్న డెడ్లాక్ కొనసాగుతున్న సమయంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో నక్వీ బలుపు మాటలు మాట్లాడాడు. భారత్, ఐసీసీ నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొంటూ.. తాను గానీ,…
ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడనున్నాయి. ఆదివారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. ఫైనల్కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరు కానున్నాడు. ఏసీసీ అధ్యక్షుడి హోదాలో ఆసియా కప్ 2025 ఫైనల్కు రానున్నాడు. ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ పట్ల ఆయన తన ఉత్సాహాన్ని వ్యక్తం చేశాడు. విజేతకు తన…