క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్లో ఒక సరికొత్త ట్రెండ్ను సెట్ చేసిన ‘దృశ్యం’ సిరీస్ అంతా చూసే ఉంటారు.తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సామాన్యుడు చేసే పోరాటం దేశవ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ ఉత్కంఠభరితమైన ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చేసింది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, డైరెక్టర్ జీతు జోసెఫ్ కాంబినేషన్లో వస్తున్న ఈ అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాన్ని.. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్పై ఆంటోనీ పెరుంబవూర్ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల…