ఆ ఊరు ఇప్పటికే చాలా కష్టాలు పడింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా ఎటువంటి సదుపాయాలకు నోచుకోలేదు. కనీసం నిత్యవసరం అయిన నీరు కూడా ఆ గ్రామస్తులకు అందడం లేదు. ఏదో ట్యాంకర్ల ద్వారా నీరు తీసుకొని వచ్చి మూడు రోజులకొకసారి ఇస్తున్నారు. అది కూడా కేవలం 15 లీటర్లు మాత్రమే ఇస్తారు. వాటినే వారు మూడు �
ఓ తల్లి ఆ పేరుకే మచ్చను తీసుకొచ్చింది.. కన్న పేగును కూడా మరచి ముగ్గురు పిల్లలను అతి దారుణంగా హత్య చేసి బావిలో పడేసింది.. ఆ తర్వాత తాను కూడా తన ఇంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యా యత్నం చేసింది..కేకలు విన్న కుటుంబ సభ్యులు, స్థానికులు మంటలను ఆర్పివేశారు. మంటలు ఆర్పిన తర్వాత ముగ్గురు పిల్లలను బావిలో పడే�