ఈ ఏడాది టాలీవుడ్లో భారీ విజయాన్ని సాధించిన చిత్రాల్లో తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ ఒకటి. హనుమాన్ తర్వాత వరుసగా తేజ సజ్జాకు మరో బ్లాక్బస్టర్ దక్కింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి, ఉత్తర అమెరికాలో 3 మిలియన్ డాలర్లు సాధించింది. దీంతో ప్రభాస్, ఎన్టీఆర్లతో పాటు ఓవర్సీస్లో 3 మిలియన్ క్లబ్ చేరిన కొద్దిమంది తెలుగు హీరోల్లో తేజ సజ్జా కూడా స్థానం సంపాదించారు. Also Read: Rukmini Vasant :…
Mirai : యంగ్ హీరో తేజసజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 12న రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే రూ.150 కోట్లకు పైగా వసూళ్లు చేసింది. అయితే తాజాగా మూవీ టీమ్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. మూవీ టికెట్ రేట్లను మరింత తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్స్లో బాల్కనీ టికెట్ ధరను రూ.150గా,…