Earthquake in Turkey: టర్కీలోని వాయువ్య ప్రావిన్స్ కనక్కలేలో 4.7 తీవ్రతతో నేడు భూకంపం సంభవించిందని డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ (AFAD) తెలిపింది. అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:39 గంటలకు భూకంపం సంభవించిందని ఈజీన్ జిల్లా కేంద్రంగా ఉందని AFAD సోమవారం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో తెలిపింది. అయితే ఈ భూకంపంలో ప్రస్తుతం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు నివేదించబడలేదు. మేము ఎమర్జెన్సీ కాల్ సెంటర్కి అందిన ప్రతి నివేదికను…