టాలీవుడ్ లక్కీ భామ మీనాక్షి చౌదరి దశ తిరిగింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’, ‘గుంటూరు కారం’, ‘లక్కీ భాస్కర్’ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఈ హర్యానా బ్యూటీ, ఇప్పుడు బాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీకి సిద్ధమైంది. హిందీ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘భాగమ్ భాగ్ 2‘ చిత్రంలో హీరోయిన్గా నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. 2006లో అక్షయ్ కుమార్, గోవిందా, పరేష్ రావల్ కాంబినేషన్లో వచ్చిన ‘భాగమ్ భాగ్’…