Opinion Poll 2026: తమిళనాడు, వెస్ట్ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా బెంగాల్ పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ పాలనకు బీజేపీ చెక్ పెడుతుందా.? మళ్లీ దీదీనే గెలుస్తుందా? అనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. అయితే, చాలా వరకు ఒపీనియన్ పోల్స్ మాత్రం బీజేపీ, టీఎంసీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చెబుతున్నాయి. Read Also: Village Volunteer: ‘ప్రతీ…