భారత రోడ్లపై ఎలక్ట్రిక్ కార్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొత్త మోడళ్లు నిత్యం ఆటో మార్కెట్లోకి వస్తున్నాయి. అయితే అధిక సంఖ్యలో వినియోగదారులు మాత్రం ‘మారుతి’ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు ఆ నిరీక్షణకు తెరపడనుంది. దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి అధికారికంగా తన మొదటి ఎలక్ట్రిక్ కారు ‘మారుతి ఇ విటారా’ను ఈరోజు విడుదల చేయనుంది. ఈ సంవత్సరం ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోలో మారుతి…
మారుతి సుజుకి తన మొట్టమొదటి పూర్తి ఎలక్ట్రిక్ SUV, మారుతి ఇ-విటారాను డిసెంబర్ 2, 2025న భారత్ లో విడుదల చేయనుంది. దీనిని మొదటిసారిగా భారత్ లో జరిగిన ఆటో ఎక్స్పో 2025లో ఆవిష్కరించారు. దీనిని భారత మార్కెట్ కోసం మాత్రమే కాకుండా 100 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. మారుతి ఇ విటారా భారత్ లో మేక్-ఇన్-ఇండియా ఎలక్ట్రిక్ కారుగా కొత్త గుర్తింపును సృష్టిస్తోంది. ఆగస్టు 26న, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ…