గతేడాది చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాన్ని అందుకున్న సినిమా ‘కోర్ట్’. ఆ చిత్రంతో పాపులర్ అయిన హర్ష్ రోషన్, శ్రీదేవి మరోసారి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “బ్యాండ్ మేళం” (Band Melam). మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్పై కోన వెంకట్ రూపొందించిన ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి…