ఆంధ్రప్రదేశ్ వైపు మరోతుఫాన్ దూసుకొస్తుంది.. ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం తుఫాన్గా బలపడింది. అయితే ఈ తుఫాన్ కి ‘మాండూస్’గా నామకరణం చేశారు. కారైకాల్కు తూర్పు-ఆగ్నేయంగా 530 కి.మీ., చెన్నైకి 620 కి.మీ దూరంలో కేంద్రీకృతమైఉన్న తుఫాన్.. పశ్చిమ-వాయువ్య దిశగా పనయిస్తోంది.. రేపు అర్ధరాత్రి పుదుచ్చేరి- శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.. ఇక, తీరం దాటే సమయంలో 65-85 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, దీని ప్రభావంతో మూడు రోజులపాటు దక్షిణకోస్తాలోని…