Governor CV Ananda Bose: కోల్కతా వైద్యురాలి అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు సీనియర్ నేతలతో భేటీ కావచ్చని తెలుస్తోంది. సోమవారం రాత్రి ఆయన ఢిల్లీ చేరుకున్నారు.
Mamata Banerjee: బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశంలో పాల్గొనేందుకు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ పాట్నా చేరుకున్నారు. పాట్నా చేరుకున్న తర్వాత, ఆమె నేరుగా తేజస్వి యాదవ్ అధికారిక నివాసం పంచ్ దేశరత్న మార్గ్కు చేరుకుంది.
తమిళనాట యువ దంపతుల వివాహ ఆహ్వన పత్రిక వైరల్ గా మారింది. సేలం జిల్లా అమాని గ్రామానికి చెందిన వరుడి పేరు సోషలిజం కాగా.. అదే గ్రామానికి చెందిన వధువు పేరు మమతా బెనర్జీ కావడం విశేషం. వీరిద్దరికి రేపు ఉదయం వివాహం జరుగనుంది. కాగా వరుడి కుటుంబం కమ్యూనిస్ట్ భావాలు కలిగిన కుటుంబం కావడంతో కుమారుడికి కూడా ఆ స్ఫూర్తిని కలిగించేలా పేరు పెట్టారట. ప్రస్తుతం సీపీఐ సేలం జిల్లా కార్యదర్శిగా వరుడు తండ్రి లెనిన్…