మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న గ్లోబల్ అడ్వెంచర్ మూవీ ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7 విడుదల కానుంది. రాజమౌళి ప్రాజెక్ట్ పూర్తయిన వెంటనే మహేశ్ సినిమా ఏంటనే టాపిక్ అటు ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ వర్గాలలోను ఎంతో ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే టాలీవుడ్ లోని బడా నిర్మాతలు మహేశ్ తో సినిమా చేసేందుకు ఇటీవల ఆయనను కలిసి చర్చలు జరిపారు. Also Read : Kiran…