మధ్యప్రదేశ్లో సుమారు రూ. 3 కోట్ల హవాలా దోపిడీకి సంబంధించి పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. సోమవారం, మహిళా DSP పూజా పాండేతో సహా 11 మంది పోలీసు అధికారులపై దోపిడీ, కిడ్నాప్, నేరపూరిత కుట్ర, ఇతర సెక్షన్ల కింద FIR నమోదు అయ్యింది. వీరిలో డీఎస్పీతో సహా ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేయగా, ముగ్గురు ఇంకా పరారీలో ఉన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ ఆదేశాల అనంతరం ఈ చర్య తీసుకున్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన…
Coldref Cough Syrup Case: దగ్గు మందుతో చిన్నారుల మరణాల ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మధ్యప్రదేశ్లో ‘కోల్డ్రిఫ్’ దగ్గుమందు కారణంగా పలువురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం స్పందించింది. తాజాగా ప్రాణాంతకమైన "కోల్డ్రిఫ్" దగ్గు సిరప్ కేసులో మధ్యప్రదేశ్ పోలీసులు పెద్ద పురోగతిని సాధించారు. SRESAN MEDICALS యజమాని రంగనాథన్ను అదుపులోకి తీసుకున్నారు. కలుషితమైన కోల్డ్రిఫ్ దగ్గు సిరప్ తాగి 20 మంది పిల్లలు మరణించిన…
Madhyapradesh : మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 11వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థినితో ముగ్గురు యువకులు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్రెండ్షిప్ చేసి ఆమెను కిడ్నాప్ చేశారు.