మధ్యప్రదేశ్లోని ఖాండ్వా జిల్లాలో అమావాస్య రాత్రులలో ఓ వ్యక్తి చాలా అసహ్యకరమైన పనులు చేస్తున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో స్థానికులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖాండ్వా జిల్లా కబ్రస్తాన్ లో అయూబ్ ఖాన్ అనే వ్యక్తి స్మనాన వాటికలో పగటి పూట మహిళ సమాధులను వెతికి.. రాత్రి వేళలో తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో.. అందరు షాక్ కు గురయ్యారు. అంతేకాక అతడిని అసహ్యించుకుంటున్నారు.…