శింబు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న పొలిటికల్ డ్రామా మూవీ ‘మానాడు’. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేయగా నిర్మాత సురేశ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే, మిగతా అన్ని చిత్రాల్లాగే శింబు, కళ్యాణి ప్రియదర్శన్ స్టారర్ ‘మానాడు’ కూడా అనేక వాయిదాలు పడింది గత సంవత్సర కాలంగా. లాక్ డౌన్ వల్ల శింబు�