వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుంచి మన దేశంలో పలు కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభం కావడంతో పన్నులు, ఉద్యోగుల జీతాలు, రైల్వే ప్రయాణాల నియమాల్లో భారీ మార్పులు రాబోతున్నాయి. సామాన్యుడి జేబుపై ప్రభావం చూపించే ఆ ముఖ్యమైన మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం. 1. కొత్త ఆదాయపు పన్ను చట్టం (2025).. దశాబ్దాల కాలం నాటి పాత పన్ను చట్టం స్థానంలో కొత్త ‘ఆదాయపు పన్ను చట్టం 2025’ అమలులోకి రానుంది.…