Israel Hamas War : ఇజ్రాయెల్, హమాస్ మధ్య గత 74 రోజులుగా యుద్ధం కొనసాగుతోంది. ఇప్పటివరకు గాజాలో 19 వేల మందికి పైగా మరణించారు. అయితే ఈ యుద్ధం అంత త్వరగా ముగియనుంది.
India-USA: భారత్, అమెరికా మధ్య ఈ రోజు ఇరు దేశాల 2+2 మంత్రుల సమావేశం జరిగింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్, విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్, భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగమంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సంబంధాలు మరింత బలపడేలా ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి.