Home
Liquor Tragedy
Liquor Tragedy News
-
Spurious Liquor Tragedy: కల్తీ మద్యం తాగి తొమ్మిది మంది మృతి.. 25 మందికి పైగా ఆసుపత్రికి తరలింపు
Spurious Liquor Tragedy: మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం అనుమానిత ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బండా సబ్డివిజన్ పరిధిలోని ఘూఘ్రా, జాలంపూర్, బరాజ్ తదితర గ్రామాల్లో అనుమానాస్పద మద్యం సేవించిన పలువురు గ్రామస్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇప్పటివరకు 9 మంది మృతి చెందినట్లు అధికారికంగా నిర్ధారించారు. మరో 25 మందికి పైగా మెరుగైన వైద్యం కోసం సాగర్కు తరలించారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన గ్రామస్థులు అనుమానాస్పద మద్యం సేవించిన తర్వాత పలువురు గ్రామస్థుల…
తాజావార్తలు
-
BJP: రాజమండ్రిలో బీజేపీ నేతల వ్యాఖ్యలు.. మోదీ ప్రజాసేవ ఉత్సవాలకు సన్నాహాలు..
-
War: అంటుకుంటున్న నిప్పురవ్వలు.. మంటల్లో ప్రపంచం?
-
Iran: ఇరాన్లో ఘోర ప్రమాదం.. ఇంధన ట్యాంకర్ పేలి 11 మంది మృతి..
-
Pakistan Cricket Board: వరుస ఓటములతో పాక్ క్రికెట్లో కలకలం.. మూడో టెస్టుకు ముందే సగం జట్టు మార్పు..
-
Explainer: ఇండియాలో కూడా నేపాల్ తరహా విలయం?
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!