హిమాచల్ ప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది.. హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది.. డ్రైవర్ మలుపును అదుపు చెయ్యలేక పోవడంతో ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.. మండి జిల్లాలోని కర్సోగ్ సబ్ డివిజన్ పరిధిలోని ఖరోడి సమీపంలో జరిగిన ఈ ఘటనలో చాలా మంది గాయపడ్డారు.. ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా గాయాలు అయ్యాయి..బస్సు రోడ్డుపై నుంచి పడిపోయిన వెంటనే స్థానిక యంత్రాంగం అంబులెన్స్ లను సంఘటనా…
ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన వెలుగు చూసింది..యువతిని కిడ్నాప్ చేసి.. సామూహిక అత్యాచారం చేశారు..ఆ తర్వాత పెట్రోల్ పోసి నిప్పు అంటించారు.. తీవ్రంగా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.. వివరాల్లోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని జైసింగ్ పూర్ కు చెందిన ఓ విద్యార్థినిపై బహ్రీ గ్రామానికి చెందిన మహావీర్ అనే యువకుడు కన్నేశాడు. ఈ ఏడాది జనవరి 30న తన స్నేహితుల సహాయంతో ఆమెను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత ఆ విద్యార్థినిని…