‘కుబేర’తో మళ్ళీ హిట్ ట్రాక్లోకి వచ్చిన దర్శకుడు శేఖర్ కమ్ముల, ప్రస్తుతం సినిమా విజయంలో ఆస్వాదిస్తున్నారు. కోలీవుడ్లో కాస్త కలెక్షన్లు తగ్గినప్పటికీ, ఓవరాల్గా ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తోంది. దీంతో శేఖర్ తన తదుపరి సినిమా ఎలా ఉండబోతుంది? అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కానీ ఆయన మాత్రం కొంత గ్యాప్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. Also Read : NTR : పాపం కొరటాల శివకు తలనొప్పిగా మారిన ‘దేవర 2’!…
కోలీవుడ్ స్టార్ ధనుష్, నాగార్జున, రష్మిక ప్రధాన పాత్రలో, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందించిన తాజా చిత్రం ‘కుబేర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ సినిమా జూన్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్న కుబేర.. మంచి వసూళ్లతో సత్తా చాటుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదిరిపోయే కలెక్షన్లు రాబడుతోంది. ఈ మూవీ ద్వారా నాగ్ లో కొత్త కోణం కనిపించింది. ఇక ధనుష్ యాక్టింగ్ కి…