Home
Kotturu Vinayaka Immersion
Kotturu Vinayaka Immersion News
-
Kakinada: నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ… అసలేమైందంటే..
నిమజ్జనం కోసం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం మండలం బి.కొత్తూరులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పిఠాపురం మండలం బి. కొత్తూరులో వినాయక మండపాలు ఏర్పాటు చేసి.. పూజలు నిర్వహించారు. ఇంతవరకు బాగానే ఉంది. నిమజ్జనంనిమజ్జనం రూట్ విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ చోటు చేటుచేసుకుంది. ఈ ఘర్షణలో రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగి.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. దీంతో స్వల్పంగా ఇరువర్గాల వారికి…
తాజావార్తలు
-
Team India T20 Captain: శ్రేయస్ అయ్యర్కు గట్టి పోటీ.. టీమిండియా కెప్టెన్సీ రేసులో కేరళ స్టార్!
-
Off The Record: విభేదాలకు చెక్ పెట్టబోతున్న పవన్ కల్యాణ్..!
-
Summer: డీహైడ్రేషన్ నుంచి రక్షణ.. వేసవిలో మీరు తాగాల్సిన, వదిలేయాల్సిన పానీయాలు ఇవే!
-
Off The Record: ఆ జిల్లా కలెక్టర్ ని చూసి ఎమ్మెల్యేలు భయపడుతున్నారా..?
-
Vijay-Trisha: “గుసగుసలాడే వారికి ఇదే నా సమాధానం”.. విజయ్తో అఫైర్ వార్తలపై త్రిష ఘాటు స్పందన!