ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సినిమాలు, డ్రామాలు నిర్మించాలని ప్రముఖ కొరియన్ దర్శక నిర్మాత యూ ఇన్-షిక్ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఆయన ఈ విషయం వెల్లడించారు. బంజారా హిల్స్లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్లో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,…