రాజకీయ నాయకులు కొండా మురళి, కొండా సురేఖపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “కొండా” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ను విడుదల చేశారు. ‘కొండా’ ట్రైలర్ ఆర్జీవీ వాయిస్ ఓవర్తో ప్రారంభమయ్యింది. తైలం లో కొండా మురళి ఎంట్రీ కోసం ‘ఎక్స్ట్రీమ్ పీపుల్ ఎమర్జ్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ సిట్యుయేషన్’ అనే కార్ల్ మాక్స్ కోట్ను కూడా ఉదహరించాడు. Read Also : హీరో శ్రీకాంత్ కు కోవిడ్ పాజిటివ్ ‘కొండా’…
సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఇప్పుడు నక్సలైట్ గా కొత్త అవతారం ఎత్తారు. ‘కొండా’ వ్రాప్ అప్ పార్టీలో ఆయన హల్చల్, చేయగా దానికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా ‘కొండా’ అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు.…